రాష్ర్టాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభం
అన్ని రాష్ర్టాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. దేశంలో కోవిడ్‌-19 పరిస్థితిపై ప్రధాని సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్‌-19పై సమీక్షి…
లింకురోడ్లు..
ప్రాంతాల్లో రెండు ప్రధాన రోడ్లను కలుపుతూ ప్రతిపాదించిన లింకురోడ్ల పనులు వడివడిగా సాగుతున్నాయి. మూడు నెలల్లో వీటిని పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ను అదుపు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు కాలనీల మీదుగా ప్రధాన రోడ్లను కలిపేందుకు 37 …
చాయ్‌వాలాల విశ్వవిహారం త్వరలో పుస్తకరూపం
ఆమె పేరు మోహన. ఆయన పేరు విజయన్. ఇద్దరూ కోచ్చిలోని సలీం రాజన్ లేన్‌లో టీకొట్టు నడుపుతారు. ఈ చాయ్‌వాలాలు మేడ్ ఫర్ ఈచ్ అదర్. వీరు రోజూ చాయ్ అమ్మేది పొట్టపోసుకోవడానికే కాదు.. లోకాన్ని చుట్టిరావడానికి కూడా. భర్తకు 70 సంవత్సరాలు. భార్యకు 69 సంవత్సరాలు. సుమారు 50 ఏళ్ల దాంపత్య జీవితం. భార్యల్ని వేధించే భర్…
మ‌నం కొనే అమెరికా హెలికాప్ట‌ర్లు ఇవే..
ప్ర‌పంచంలోనే అత్యుత్తమ ఆయుధాలు మా ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని .. మొతేరా స్టేడియంలో ట్రంప్ చెప్పిన‌ విష‌యం తెలిసిందే. భార‌త్ త‌మ ద‌గ్గ‌ర ర‌క్ష‌ణ ఆయుధాలు కొనుగోలు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆ ర‌క్ష‌ణ ఒప్పందం విలువ‌ సుమారు 3 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌న్నారు.  అయితే అమెరికా వ‌ద్ద భార‌త్ కొనుగోలు చేసే ఎంఎచ్‌-6…
ఆగ్రా చేరుకున్న ట్రంప్‌, మెలానియా
అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు, కుటుంబ సభ్యులు తాజ్‌మహల్‌ సందర్శన  కోసం ఆగ్రా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరికి ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు, సాంస్కతిక కార్యక్రమాలను ఆసక్తి…
వేధింపుల ప్రొఫెసర్‌పై విదార్థిని ఫిర్యాదు
వేధింపుల ప్రొఫెసర్‌పై విదార్థిని ఫిర్యాదు విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):  తనను ఓ ప్రొఫెసర్‌ ద్వంద్వార్థపు మాటలతో, అనుచితంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నారంటూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల పరిధిలోని సామాజిక విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని...యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌, రాష్ట్ర గవర్నర్…